ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాలో ఐదు షోరూంలను ప్రారంభించబోతున్నది. వీటిలో డల్లాస్, అట్లాంటాలో కొత్త షోరూంలను ప్రారంభించనుండగా, మిగతా మూడు ఆధునీక
బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.540 పడిపోయి రూ.71,730 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి తులం విలువ కూడా రూ.500 దిగి రూ.65,750గా ఉన్నది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార�
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఎగుమతుల్ని ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఆందోళన వ్యక్తం చేసింది.
పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా నాల్గో రోజూ మునుపెన్నడూలేని మరో స్థాయికి చేరుకున్నాయి.
Gold Price | దేశంలో బంగారం ధరలు (Gold Price) ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి ధరలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.
Gold Price | దేశంలో పసిడి ధరల జోరు (Gold Price) కొనసాగుతోంది. రోజురోజుకూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.
తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడడైనప్పటికీ బ్లూచిప్ సంస్థల షేర్లను మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఒకదశలో 500 పాయిం�
బంగారం మరింత దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా మూడోరోజు గురువారం రూ.63 వేల దిగువకు పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.300 తగ్గి రూ.62,750 వద్దకు �