గురుకుల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మూర్లోని గిరిజన గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతానికి చ
మండలంలోని లింగనవాయికి చెందిన ఇంటర్ విద్యార్థి ఎస్కే సమీర్కు గురువారం దుఃఖ పరీక్ష ఎదురైంది. అలంపూర్ మండలంలోని లింగనవాయికి చెందిన మహబూబ్బాషా కుమారుడు సమీర్ దేవరకద్ర కళాశాల వసతిగృహంలో ఇంటర్ ద్వి�
స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది.
నారాయణఖేడ్లోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని మాధవి గురువారం హాస్టల్ భవనం మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాలికన�