బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగిక�
హార్వర్డ్లో సీఎం రేవంత్రెడ్డి కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్లీ చదువులు చదివితే.. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పాముకాట్లతో అల్లాడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డార�
నాన్న నేను ఇక్కడ చదవలేను.. నేను మన ఊరికి వచ్చి చదువుకుంటా.. అని చెప్పి లేఖ రా సుకొని గురుకులంలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని హాస్టల్లోని బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం మ�
ఇంటర్ మొదటి సంవత్స రం చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వం చించి, లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన సం ఘటన మంగళవారం నల్లగొండలో కలకలం సృష్టించింది. కళాశాలకు వచ్చిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదం�
గురుకుల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మూర్లోని గిరిజన గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతానికి చ
మండలంలోని లింగనవాయికి చెందిన ఇంటర్ విద్యార్థి ఎస్కే సమీర్కు గురువారం దుఃఖ పరీక్ష ఎదురైంది. అలంపూర్ మండలంలోని లింగనవాయికి చెందిన మహబూబ్బాషా కుమారుడు సమీర్ దేవరకద్ర కళాశాల వసతిగృహంలో ఇంటర్ ద్వి�
స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది.
నారాయణఖేడ్లోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని మాధవి గురువారం హాస్టల్ భవనం మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాలికన�