ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం�
రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నా
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డీఐఈవో(జిల్లా ఇంటర్ విద్యాధికారి) కె. రవిబాబు తెలిపారు.
ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక
ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ, సంబంధిత
ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా గురువారం(ఫిబ్రవరి 1) నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.. పాఠశాలలు, కళాశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస�
జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి/ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 2 పరీక్షా కేంద�
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. అరగంట ముందే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.