ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం�
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుం�
రేపటి నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 14 వరకు ఫీజును విద్యార్థుల నుంచి స్వీకరించాలని ఆయా కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది.
ఈ నెల 15 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులక�
ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ఇంటర్మీడియట్. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే స్టేజ్. ఇంటర్మీడియట్లో చదివిన గ్రూప్ ఆధారంగానే తర్వాత ఉన్నత చదువులు ఆధారపడి ఉంటాయి.
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు ఏకాగ్రత ముఖ్యం.. ప్రశాంతతోనే విజయం.. ఖమ్మంలో 59 కేంద్రాలు, 33,709 మంది విద్యార్థులు ఖమ్మంఎడ్యుకేషన్, మే 5: ఇంటర