Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి కోల్కతా హైకోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్ మంజూరీ చేశారు. వివాదాస్పద వీడియోను పోస్టు చేసిన నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Sharmistha Panoli | లకత్తా హైకోర్టు (Calcutta High Court) లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని (Law student), ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలి (Sharmistha Panoli) కి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Ashoka University : అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్కు తాత్కాలిక బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. భావ స్వేచ్ఛ, ప్రసంగంపై ఎటువంటి ఆంక్షలు లేవని, కానీ కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆన్లై�
Unnao Rape Convict | ఉన్నావ్ అత్యాచార దోషికి ఢిల్లీ హైకోర్టు రెండు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న కుల్దీప్ సింగ్ సెంగర్కు కంటి శస్త్రచికిత్స కోసం ఈ మేరకు ఊరట ఇచ్చింది.
Asaram Bapu: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు.. సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు ఆయనకు బెయిల్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు శనివారంతో ముగియనున్నది. వైద్య కారణాల రీత్యా ఇప్పటివరకు ఆయన బెయిల్ను మూడుసార్లు పొడిగించిన నాంపల్లి కోర్టు.. ఈ గడువు ముగిసిన వెంటనే తమ
Darshan | అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో (Renukaswamy murder case) అరెస్టై జైల్లో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ (Actor Darshan)కు ఉపశమనం లభించింది.