రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు సోమవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. దసరా సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి.
జూనియర్ కాలేజీల్లో కంప్యూటరైజ్డ్ తనిఖీలకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ.. ప్రైవేట్ కాలేజీలన్న తేడాల్లేకుండా దసరా తర్వాత అన్ని కాలేజీల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్బోర్డు క
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ(అఫిలియేషన్లు) ముందుకుసాగడం లేదు. దీంతో అఫిలియేషన్లు పూర్తయ్యేదెప్పుడు.. విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేదెప్పుడు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప�
TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025- 26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం జూన్లో తరగతులు న�
Gellu Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు అతిక్రమిస్తూ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చ�
సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ కాలేజీలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సెలవులిచ్చారు. కాలేజీలు తిరిగి ఈ నెల 17న పునఃప్రారంభమవుతాయని ఇంటర్బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా ప్రైవేట్ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఈ ఏడాది 6.23లక్షల మంది ప్రైవేట్లో చదువుతున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీలు, గురుకులాల్లో 3.15లక్షల మంది
Inter Admissions | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువును పొడిగించారు.
ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తి చేయాలంటే రెండేండ్లకు ఫీజు ఎంతో తెలుసా? కేవలం రూ.3520 మాత్రమే. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఇంటర్ విద్య ట్యూషన్ ఫీజు ఏడాదికి కేవలం రూ. 1760 అని ప్రభుత్వమే నిర్ణయ�