Inter Admissions | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు గడువు పొడిగించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
TSBIE | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 9వ తేదీ నుంచి తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Inter Board | తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగనున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి.
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవ్సరంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డ
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు గురువారం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ రమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించవద్దని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి 16 వరకు సెలవులుగా పాటించాలని, తిరిగి కళాశాలలు 17న �
రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు 18న ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ స
Inter Exam Fee | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కోర్సులకు సంబంధించి, వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న నేపథ
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు.
బాలికలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు కస్తూర్బా గాంధీ విద్యాలయాలను కార్పొరేట్ హంగులు కల్పిస్తున్నది. సువిశాలమైన తరగతి గదులు, సైన్స్ల్యాబ్లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్వో
Inter Colleges | ప్రైవేట్ కాలేజీల్లో సాయంత్రం తరగతులు నడపొద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్బోర్డు సూచించింది. ఇటీవలికాలంలో పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు �
విద్యకు ప్రాధాన్యత కల్పిస్తున్న సర్కార్. ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా 1 ఫిబ్రవరి,
TSBIE | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ�