Srisailam | త్వరలో ప్రారంభం కానున్న ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సత్రాల నిర్వాహకులు శ్రీశైల క్షేత్ర పవిత్రత, ప్రతిష్ట కాపాడేందుకు సహకరించాలని, భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు కోరారు.
సమ్మెలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను పాలకుల మాదిరిగానే విద్యాశాఖ అధికారులూ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి పైన ఉన్న కొన్ని ఆధారాలే నిదర్శనం. గతంలో ఇచ్చిన హామీనే నేడు అమలు చేయలేమని, ఉద్యోగులు సమ్మె మానాల�
కాలువ గట్ల వెంట 389 బ్లాకుల్లో ఈ ఏడాది మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జా రీ చేశారు. నీ టిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు, కలెక్ట�
నిత్య జీవితంలో భాగమైన వంట గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలి. నేడు ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. నిరుపేదలకు దీపం పథకం ద్వారా ప్రభుత్వం సింగిల్ సిలిండర్ను అందిస్తున్నది.గ్యాస్ను నిర్ల�
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రస్తుతం తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ మంత్రులకు ఆరు మార్గదర్శకా
‘నుపూర్ వివాదం నేపథ్యంలో హిందువుల తలలను తెగనరుకుతామని కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ హెచ్చరికలకు పాల్పడే వారి వివరాలు మాకు ఇవ్వండి’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప
Cycling Instructions | కరోనా మహమ్మారి తర్వాత ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం విషయంలో చాలా శ్రద్ధ చూపుతున్నారు జనం. సైక్లింగ్కు ఆదరణ పెరిగింది. బస్సులు, ఆటోలు, క్యాబ్లతో పోలిస్తే సైకిల్ సవారీ సురక్షితం కూడా. కాకపోతే, సైకిల్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా రూ. 2. 13 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి గురువారం రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 32, 613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నార�
అమరావతి : వ్యాపార, వాణిజ్య దుకాణాల సముదాయాల వద్దకు మాస్కులు లేకుండా వచ్చే వారికి అనుమతి ఇచ్చే దుకాణాలకు భారీ జరిమానాలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. రూ.10వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించాలని స