‘వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్’లో భారతదేశానిది పై నుంచి136వ స్థానం. చివరి నుంచేమో 11వ ర్యాంకు. మనసు ఆనందంగా లేకపోతే శరీరాన్ని అనేక రోగాలు ఆక్రమిస్తాయి. ఈ అనర్థాన్ని అడ్డుకుని, ప్రజలను ఆనంద మార్గంలో నడిపిం
Isha Ambani | తాత దార్శనికుడు. తండ్రి విశ్వకుబేరుడు. కానీ, ఆమె ఆ వారసత్వాన్ని పక్కనపెట్టి, తనదైన మార్గం నిర్మించుకుంటున్నది. ఆంత్రప్రెన్యూర్గా విజయం సాధించాలంటే.. తమవైన లక్ష్యాలు ఉండాలి. తమకంటూ కొన్ని విజయ సూత్ర
Blubot Robotics CEO Haripriya Reddy | మోకాళ్లలోతు బురద. భుజాన పదిహేను కేజీల బరువున్న పంపు. ట్యాంకులో పది లీటర్ల పురుగుమందు. ముక్కుకు తువ్వాలు చుట్టుకొని, పొద్దుగుంకే వరకూ మందులు పిచికారీ చేసే రైతన్నకు చివరికి మిగిలేవి.. కాళ్లనొ�
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో �
Engineers Biryani | ‘అడిగిన జీతంబీయని మిడిమేలుపు దొరను గొలిచి మిడుకుట కంటెన్’ అన్నట్లు జీతం పట్ల, జీవితం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు మనసులోనే కుమిలిపోకుండా.. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టే, ‘ధైర్యే సాహసే లక్ష్�
Kanna Ooru | పోలీసు ఉద్యోగం అంటేనే.. తీరికలేని బాధ్యతలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిళ్లు. అయినా సరే, ఉన్నకొద్దిపాటి వ్యక్తిగత సమయాన్ని కూడా సమాజానికి కేటాయిస్తున్నారు కొందరు అధికారులు. విద్యార్థులు, బధిరులు, వృద�
ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ �
Folk Singer Anjali | పేదరికం పాటను పరిచయం చేసింది. ఆ పాట పరిస్థితిని చక్కబెట్టింది. ఆగిపోయిందనుకున్న చదువును పట్టాలకెక్కించింది. తోబుట్టువులకు తోడుగా నిలిచేట్లు చేసింది. అమ్మ ప్రేమకు అర్థం చెప్పింది. నాయిన త్యాగాని
అట్టడుగువర్గాల అభ్యున్నతికి, కులరహిత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్ కార్పొరేషన్ 2వ డి�
Sindhu Tapasvi | సింధు సంధించే కిల్లింగ్ కిక్స్కు రికార్డులెన్నో బద్దలైపోయాయి. ఆ కఠోర సంకల్పానికి రెండు గిన్నిస్ రికార్డులు దాసోహమన్నాయి. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న యుద్ధ విద్య జీవిత గమ్యమైంది. ఒలింపిక్స్లో
Microsoft India COO Irina Ghose | ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమితురాలైన ఇరినా ఘోస్ అచ్చమైన కెరీర్ మహిళ. రెండు దశాబ్దాల నుంచీ ఆమెకు మైక్రో సాఫ్ట్తో అనుబంధ�
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం
Fonts | ఆ ఇద్దరూ అక్షర ప్రేమికులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉపయోగిస్తున్న అనేక ‘కంప్యూటర్ ఫాంట్స్’కు సృష్టికర్తలు. నిరంతరం అక్షరమాల మధ్యే సేదతీరుతారు. వాటికి సొబగులద్ది.. సర్వాంగ సుందరంగా ముస్తాబు చే