ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని హుజురాబాద్ లోని ఓ వినాయక విగ్రహానికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్య�
పాలకుర్తి మండలం రామారావుపల్లె గ్రామంలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. రామారావు పల్లె గ్రామంలో తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దని, సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, ఎవరూ.. తమ �
అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లిలోని వందపడకల దవాఖాన కాంట్రాక్ట్ కార్మికులు ఆకులు తింటూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్య
తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలన్న డిమాండ్తో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హనుమకొండలో శివుడు,
ఆదిలాబా ద్ జిల్లాలో కేం ద్ర ప్రభుత్వం రంగ సంస్థ (సీసీఐ) రైతులకు మద్దతు ధర చెల్లించకపోవడంతో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బోథ్ మండల కేంద్రంలో శుక్రవారం మూడు జిన్నింగ్ల�
Adilabad | కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress government) అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులతో డైవర్షన్ పాలిటిక్�
Innovative protest | పంటరుణాల మాఫీపై (Loan waiver) సర్కారు పెట్టిన ఆంక్షలు రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర వ్యాప్తం�
Siddipet | సిద్దిపేట జిల్లా కొండపాక(Kondapaka) మండల కేంద్రంలో బురదమయంగా మారిన రోడ్డుపై గ్రామస్తులు నాటు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండపాక అభివృద్ధిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఇండ్లను కూల్చి
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఆవాస గ్రామం చోవులతండాలో వినూత్న రీతిలో నిరసన(Innovative protest) తెలిపారు. తమ తండాకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం గిరిజన బిడ్డలు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం త�
రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కనబడటం లేదంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప