ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపర్చాలని ఈపీఎఫ్వో ఆఫీసర్ల సంఘం (ఈపీఎఫ్వోఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
సింగరేణి సంస్థ ఉద్యోగుల సమాచారానికి, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నందుకు గుర్తింపుగా కంప్యూటర్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా సింగరేణికి అవ
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) బృందం ఆఫ్రికా ఖండంలోని కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతిని దేశంలో పర్యటించింది. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ ఐటీ ర
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పదేండ్లలో ఐటీ రంగం నలుదిశలా విస్తరించింది. ‘రోబోక్సా’ అనే సింగపూర్ కు చెందిన ఐటీ కంపెనీ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో తన యూనిట్ ఏర్పాటు చేసుకున్నది. మొన్నీమధ్య కోదాడకు వెళ్ళి�
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఐటీ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నది.
దేశీయ ఐటీ రంగంలో మధ్యశ్రేణి సంస్థగా వెలుగొందుతున్న పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు పెంచింది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ విస్తరిస్తున్న ఈ ప్రపంచ ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెన�
IT Rules amendement | కేంద్రం తీసుకురానున్న ఐటీ చట్ట సవరణపై బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టంతో మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడానికి ఎందుకంత తొందరని ప్రశ్నించింది.
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్లో సంస్థకిది నాల్గో డాటా సెంటర్ అవగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టన�
కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి మొదలైన వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఐటీ కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీచేస్తున్నా యి. కొవిడ్ మూడో దశ ముగింపునకు చేరుకో
దేశంలో ఆగస్టునాటికి 2.7 లక్షల నియామకాలు.. 18% మన దగ్గరే క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్స్ అభ్యర్థులకు అధిక అవకాశాలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీ�