Viral news | జననాంగాల్లో ఇన్ఫెక్షన్ (Genital infection) కు చికిత్స చేయించుకునేందుకు ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు బయాప్సీ పరీక్ష (Biopsy test) చేయించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత సర్జరీ చేసి పేషెంట
Rabies Vaccination: కేరళలో ఏడేళ్ల బాలికకు రేబిస్ వ్యాధి సోకింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆమెకు రేబిస్ సోకినట్లు గుర్తించారు. తిరువనంతపురంలోని శ్రీ అవిత్తమ్ తిరునల్ ఆస్పత్రిలోచేర్పించారు.
చిన్న జ్వరమొచ్చినా, పెద్ద రోగమొచ్చినా.. వైద్యులు మొదటగా చేసేది మూత్ర పరీక్ష! మూత్రం.. మనిషిలో అనేక వ్యాధులను బయటపెడుతుంది. రోగం ముదరకముందే.. మనకూ కొన్ని హెచ్చరికలను ఇస్తుంది. మూత్రం దుర్వాసన రావడం కూడా.. ఇలా�
Brain Eating Amoeba: కేరళలోని కాసర్గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో మృతిచెందాడు. కన్నౌరులోని ప్రైవేటు ఆస్పత్రిలో అతను అమీబిక్ మెనింజోఇన్సెఫలైటిస్కు చిక�
అమెరికాలోని ఓహియోలో చిన్నారులు న్యుమోనియా వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్టీరియల్ న్యుమోనియాకు సంబంధించిన ఈ కొత్త రకం ఇన్ఫెక్షన్ చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్న�
మీరు కట్టుడుపండ్లు వాడుతున్నారా? అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే న్యుమోనియా బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. కట్టుడు పండ్లను శుభ్రం చేసుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే న్య�
మలం మార్పిడి చికిత్స ద్వారా క్లాస్ట్రిడియోడిస్ డిఫిసిల్ (సీ-డిఫ్) ఇన్ఫెక్షన్ను యాంటిబయాటిక్ చికిత్స కంటే సమర్థంగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. సీ డీఫ్ బ్యాక్టీరియా వల్ల డయేరియా, కడు�
ఓ మోస్తరు జ్వరం వస్తే భయపడాల్సిన అవసరం లేదట. వెంటనే డాక్టర్ను కలవడమో, మందులు మింగడమో చేయకూడదని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా పరిశోధన సూచిస్తున్నది. స్వల్ప జ్వరం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా రక్ష�
న్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపా�
సీజన్ ప్రభావం కావచ్చు. ఇంకేదైనా కారణం కావచ్చు. ఎక్కడ చూసినా ‘దగ్గు’ల మోతే. కానీ చాలామంది దగ్గును, గొంతునొప్పిని లెక్కలోకి తీసుకోవడం లేదు. సమస్య మొదలైనప్పుడే సరైన పత్యం చెయ్యకుండా.. ఇష్టమొచ్చినట్టు తింటూ
చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్నజీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తి హీనులుగా మారుస్తాయి. దీంతో పోషకాహార లో పం, ఆకల�
కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకాల వైరస్లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజులుగా ‘టమాటా ఫ్లూ’ దేశంలోని పలు ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నది. తొలిసారిగా కేరళలో నమోదైన టమాటా ఫ
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు. ఇటీవలే ఆమె కూతురు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి కూడా కొ�
మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు
వర్షాకాలంలో కంటివ్యాధులు ఎక్కువే. గాలిలోని విష క్రిములు తేమలో మరింత రెచ్చిపోతాయి. కాబట్టి, ఏ చిన్న సమస్య వచ్చినా నేత్ర వైద్యుడ్ని సంప్రదించాలి. కొన్నిసార్లు కళ్లు ఎర్రగా వాచి, నొప్పితో పాటు దురద కూడా ఇబ్�