అగ్గి పుడితే సర్వం బూడిదే... అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్నిప్రమాదం (Fir Accident) జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro waste management) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి.
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
కాంగ్రెస్ పాలనలో పరిశ్రమల ఏర్పాటు అత్యంత దుర్భరంగా మారింది. భూమి కొనుగోలు చేసి పరిశ్రమ పెట్టాలనుకునేవారికి చుక్క లు కనిపిస్తున్నాయి. టీజీఐఐసీ ద్వారా జరిగే భూకేటాయింపులు అర్హతల ఆధారంగా జరగడంలేదనే ఆరో�
పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలోని కేటీపీఎస్లో టీఎస్జెన్కో హాకీ, బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలు రెండోరోజు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. మొదటిరోజు జరిగిన మ్యాచ్లో హాకీ మ్యాచ్లో కేటీపీఎస్ 5,6 దశ�
పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీకి చెందిన కాలనీలో నివాసముంటున్న కార్మికులు క్వార్టర్స్ను ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం కొత్త యాజమాన్యం నోటీసులిచ్చింది.
ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి అమలు కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకాన్ని శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభిం
Hetero | సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో ల్యాబ్స్లో చిరుత సంచరిస్తున్నది. పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో దాక్కున్నది. దీంతో ఉద్యోగులు
దండుమల్కాపూర్లో బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఈ పార్క్లో సాధ్యమైంత త్వరగా తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు