మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగ�
కాంగ్రెస్ అలసత్వం.. కరీంనగర్ నియోజకవర్గానికి శాపంలా మారింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశల పల్లకి ఎక్కించిన సర్కారు, ఆ తర్వాత చోద్యం చూస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలంలో పైలెట్ గ్రామం బహదూర్ఖ
భద్రాద్రి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బేస్మెంట్ల నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష బిల్లు ఇంకా మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులందరూ ముప్పుతిప్పలు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మోసపూరిత మైనదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమా�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో రూ. లక్ష �
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అభాసుపాలవుతున్నది. ఈ పథకంలో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులను �
‘ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ..’ అంటూ ఓ దివ్యాంగుడు గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మొరపెట్టుకున్నాడు. మంత్రితో ది�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకమేమో కానీ, కొన్ని పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెలను కూల్చి ఇండ్లు కట్టుకుందామనుకున్న పేదల ఆశలు గల్లంతయ్యాయి. ఉన్న గూడును క
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, ఆయిల్ పామ్, ఎరువు�
మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితా ఎంపికపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో దరఖాస్తుల పరిశీలనను ఎంపీడీవోలు, కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యు