ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి పేరుతో మన దేశం నుంచి ఏటా లక్షలాది మంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి భారత్కు రావడం ఇంచుమించు జరగడం లేదు. ప్రపంచంలో అతి పెద్ద విదేశీ వీసా భాగస�
విదేశాల్లో ఉద్యోగమంటే.. మంచి జీతం, జీవితం.. మన యువతలో ఉండే ఈ ఆకర్షణను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. నకిలీ జాబ్ ఆఫర్లు ఇచ్చి దేశం కాని దేశంలో సైబర్ బానిసలుగా మారుస్తున్నారు.
భారత్ను వీడి అమెరికాలో స్థిరపడాలనే కలను నెరవేర్చుకునేందుకు కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమాదకర మార్గాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది అరెస్టయి అక్కడి జైళ్లలో మగ్గుతు�
వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా 1000 వరకు వర్క్, హాలిడే వీసాలను భారతీయులకు మంజూరు చేయబోతున్నట్టు గురువారం ప్రకటించింది. ఉద్యోగం, ఉన్నత విద్య, పర్యాటకం నిమ�
అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్ కాదని, భారతీయ పూర్వీకులేనని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. భారత్ను కనుగొన్నది వాస్కోడిగామా అన్నది కూడా తప్పేనని అన్�
Four Indians Dies | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. మృతుల్లో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు. టెక్సాస్లోని అన్నాలో ఈ సంఘటన జరిగింది. బెంటన్విల్లేకు వెళ్లేందుకు కార్పూలింగ్ యాప్ ద�
లావోస్లో ‘నకిలీ ఉద్యోగ అవకాశాల’ పట్ల అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత ఎంబసీ అధికారులు మనదేశ పౌరులను హెచ్చరిస్తున్నారు. బోకియో ప్రావిన్స్లో 47 మంది భారతీయుల్ని కాపాడి, స్వదేశానికి పంపామని ఎంబసీ అధికారు�
ఐరోపాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే స్వీడన్ దేశం పట్ల క్రమంగా ఆసక్తి తగ్గిపోతున్నది. వీలైతే స్వీడన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రవాస భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ‘స్టాటిస్టిక్స�
భారతదేశం నదుల దేశం. నది భారతీయులకు పవిత్రమైనది. దేవతగా కొలుస్తూ నదులకు పన్నెండేండ్లకు ఓసారి పుష్కరాలు జరుపుకొంటారు. సింధు నాగరికత మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో నాగరికతలకు నదులు పుట్టినిండ్లు.