మహిళా సాధికారత అసాధ్యం అనుకున్న రోజులు పోయి.. సుసాధ్యం చేసే దిశగా మార్పు మొదలైంది. అమ్మాయిలూ బాగా చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అయినా ఎక్కడో కొంత వెలితి కనిపిస్తున్నది. సరైన అవకాశాలు �
ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 28 నుంచి మొదలయ్యే సిరీస్లో టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, 3 వన్డేలు జరుగనున్నాయి.
పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన ముష్కరుల స్థావరాలపై భారత రక్షణ దళాలు అగ్నివర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్' పేరిట జరిపిన మహోగ్రదాడిలో పాకిస్థాన్ గడ్డపై ఇష్టా�
ఆన్లైన్లో తాము సురక్షితంగానే ఉన్నట్లు.. 46 శాతం మంది భారతీయ మహిళలు చెబుతున్నారు. ‘షీ శక్తి సురక్ష సర్వే-2025’లో భాగంగా.. ఆన్లైన్ భద్రత గురించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అరంగేట్రం ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడలో తమకు తిరుగులేదని చాటిచెబుతూ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం జరిగిన వేర్వేరు సెమీస్ మ్య
భారతీయ మహిళలు.. నిజంగా బంగారు తల్లులే! వారి వద్దనున్న బంగారం.. టాప్-5 దేశాల కన్నా ఎక్కువే! మనదేశ పడతుల దగ్గర 24,000 టన్నుల పుత్తడి నిల్వలు ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఇది.. ప్రపంచంలోని మొత్
భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1తో గెలుచుకుంది. మంగళవారం ముగిసిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింద
మెనోపాజ్.. మహిళల జీవితాల్లో జరిగే ఒక సహజమైన జీవ ప్రక్రియ! అయినప్పటికీ.. ఇప్పటికీ 66 శాతం మంది భారతీయ మహిళలు.. మెనోపాజ్ గురించి చర్చించడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో చర్చించేందు
నేటితరం మహిళలు నవ్యతకు పెద్దపీట వేస్తున్నారు. కాలి చెప్పులు మొదలుకొని.. కళ్ల కాటుక వరకూ అన్నీ ఆధునికంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆధునిక వస్తువులతో అనేక ప్రయోజనాలు పొందుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ప�
‘మా అమ్మాయ్ ఎంత చెప్పినా తక్కువే.. క్షణాల్లో 100 మందికైనా వంట రెడీ చేసేస్తుంది.. చిటికెలో ఇంటిని అద్దంలా మార్చేస్తుంది.. అన్ని పనుల్లోనూ స్పీడ్ ఎక్కువే!!’ అని చెప్పడం వినే ఉంటారు. ఇప్పుడు ట్రెండు మారింది... అ�
రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న గర్భాశయ క్యాన్సర్కు హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాతో చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.