సొంతగడ్డపై వరుస టెస్టు విజయాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు అదే జోష్లో వన్డే సిరీస్లోనూ దుమ్మురేపాలని చూసినా.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
భారత మహిళా డబుల్స్ షట్లర్స్ అశ్విని పొన్నప్ప, తనీష క్రాస్టొ బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్కు చేరుకున్నారు. 36 ఏళ్ల అశ్విని, 20 ఏళ్ల తనీష ఈ యేడాది జనవరినుంచి డబుల్స్�
అండర్-19 టీ20 మహిళల కెప్టెన్ షఫాలీ వర్మ భావోధ్వేగానికి గురయ్యారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో.. మన అమ్మాయిలు ఫైనల్లో ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు. కాలా చస్మా పాటకు తమదైన శ�