బ్రెజిల్ వేదికగా జరుగుతున్న 17వ ప్రపంచ వుషూ చాంపియన్షిప్స్లో భారత్ అదరగొడుతున్నది. మహిళల విభాగంలో ముగ్గురు భారత ప్లేయర్లు ఫైనల్కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు.
ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భారత మహిళల హాకీ జట్టు వరుస ఓటముల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 0-3తో చైనా చేతిలో ఓటమిపాలైంది.
భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1తో గెలుచుకుంది. మంగళవారం ముగిసిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింద
భారతీయ మహిళలపై ‘రొమ్ము క్యాన్సర్' పంజా విసురుతున్నది.ఒకప్పుడు వృద్ధాప్యంలోనే సోకే ఈ మహమ్మారి.. ఇప్పుడు 40 ఏండ్ల నడివయసు వారిలోనూ కనిపిస్తున్నది. గత మూడు దశాబ్దాలలో ఈ వ్యాధి తీవ్రత భారీగా పెరిగింది. ఈ రుగ్�
దేశీయంగా పనిచేసే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 69.2 కోట్ల మంది మహిళల్లో 37 శాతం మంది మహిళలు పనిమంతులే అని కేరియర్నెట్స్ ‘ది స్టేట్ ఆఫ్ వుమెన్స్ ఎంప్లాయిమెంట్ ఇన్ ఇండియా’ �
Endometriosis | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ఆరోగ్య సమస్య పెరుగుతున్నాయి. గత దశాబ్దపు గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ తదితర వ్�
బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 40 పరుగలు తేడాతో ఓడింది.
బంగ్లాదేశ్లో విజయవంతమైన ఫార్ములా, భారత్లో మాత్రం ఎందుకు ఫలితాన్నివ్వదు? .. అనిపించింది. అంతే, భర్త రామ్తో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది. బెంగళూరు కేంద్రంగా ‘రంగ్ దే’ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీ స్థ�
మద్యం మత్తులో ఉన్న ఒక మహిళను తన ఇంటికి తీసుకువచ్చిన భారతీయ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది యూకేలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపగా కోర్టు ఏడేండ్ల జైలు శిక�
దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అండర్-19 మహిళల జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 సిరీస్ గెలిచిన తర్వాత వన్డే సిరీస్లో కూడా శుభారంభం చేశారు. ఈ క్రమంలో జరిగినె రెండో వన్డేలో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తొలుత బ
భారత్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో శ్రీలంక జట్టుకు ఓదార్పు విజయం లభించింది. తొలి రెండు టీ20లను సునాయాసంగా గెలిచిన భారత జట్టు మూడో మ్యాచ్లో తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టె�
కొలంబో: దిగ్గజ ప్లేయర్ మిథాలీరాజ్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలి పోరుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం దంబుల్లా వేదికగా జరుగనున్న తొలి టీ20 కోసం హ�