న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయంలో మరోసారి అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ విద్యార్థులంతా కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్ను వీడేందుకు రైళ
ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న కొందరు విద్యార్ధులన
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా
కైవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్య�
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలన�
హైదరాబాద్ : భారతదేశంలో దాదాపు 54 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ లెర్నింగ్ మోడల్తో సౌకర్యవంతంగా ఉన్నారు. ఈ విషయం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బ్రెయిన్లీ చేసిన సర్వేలో తేలింది. కరోనా నేపథ్యంలో గ�