ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్�
కీవ్: ఉక్రెయిన్లోని సుమీ కాల్పుల మోతతో మారుమోగుతోంది. దీంతో అక్కడున్న భారత విద్యార్థుల క్షేమంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసిం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా అని ఆయన అడిగారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ �
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని ఖార్కీవ్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలో భద్రత కోసం తక్షణం నగరాన్ని విడిచి సురక్షిత జోన్లకు వెళ్లిపోవాలని ఇండియన్ ఎంబసీ బుధవారం సూచించింది. సాయంత్రం 6 గంట�
ప్రస్తుతానికి తాను కేంద్రంపై ఎలాంటి విమర్శలూ చేయాలని అనుకోవడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధాన విషయంలో మాత్రం విమర్శలు చేయాలని అనుకో�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయంలో మరోసారి అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ విద్యార్థులంతా కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్ను వీడేందుకు రైళ
ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న కొందరు విద్యార్ధులన
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా
కైవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్య�
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలన�