దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
భారతీయ స్టాక్ మార్కెట్లలో అక్రమంగా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన అమెరికా అల్గారిథమ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ మోసాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకో�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. దీంతో మదుపరుల సంపద కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోతున్నది. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 856.65 పాయింట్లు లేదా 1.
భారతీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరులకు షాక్ మార్కెట్లుగా తయారవుతున్నాయి. ప్రధాన సూచీలు వరుస నష్టాల్లో కదలాడుతుండటంతో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోతున్నది మరి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని
భారతీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు.. మదుపరులకు స్ట్రోక్ తెప్పిస్తున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరో 1,000 పాయింట్లకుపైగా పడిపోయింది. దేశ, విదేశీ ప్రతికూల పర�
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. ఏకంగా రూ.35,000-40,000 కోట్ల ఐపీవోకు వస్తున్నట్టు తెలుస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. అదానీ దెబ్బకు గురువారం భారీగా నష్టపోయిన సూచీలు ఆ మరుసటి రోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 79 వేల మైలురాయిని అధిగమించింద�
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు బిగ్ బ్రేక్ పడింది. ఆల్టైమ్ హై శిఖరాలకు చేరుకున్న సూచీలు.. భారీ నష్టాలతో కిందకి వచ్చేశాయి. లాభాల స్వీకరణ దిశగా అడుగులేస్తున్న మదుపరులకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా త
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ తొలిసారి 25,000 మార్కును అధిగమించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం ఎక్కువ రోజులు నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే వరుస పతనాలతో డీలాపడిన సూచీలను ఆఖర్లో లాభాలు ముంచెత్తాయి. చివరిరోజు శుక్రవారం భారీగా పెరిగాయి.
BJP | ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదా?.. ఓడిపోయే వీలుందా?.. గతంతో పోల్చితే ఈసారి మోదీ సర్కారుకు మెజారిటీ బాగా తగ్గుతుందా?.. ఇండియా వీఐఎక్స్ (భారతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదొ
దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు బుధవారం మరో రికార్డును సొంతం చేసుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ రంగ ష�
త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ బాహుబలి ఐపీవో రాబోతున్నది. దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. ఈ బంపర్ పబ్లిక్ ఇష్యూను భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తేబోతున్నది.