భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) మాడ్యూల్ను ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ రోదసీ దినోత్సవాల్లో దీనిని ప్రద
భారత అంతరిక్ష చరిత్రలో అ‘ద్వితీయ’ సువర్ణాధ్యాయం లిఖితమైంది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత విను వీధుల్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. 146 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ మన వ్యోమగా�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక మైలురాయిని అందుకుంది. 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. భారత దేశ అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయి దాటింది. వందో రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా జరిపి గగన వీధుల్లో భారత కీర్తి పతాకాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకుపోయింది. బుధవారం నాటి ప్రయోగానికి ఇదొక్కటే కాకుండ�
అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ సామర్థ్యాన్ని అందుకునేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ట్రయల్లో భాగంగా స్పేడెక్స్ ఉపగ్రహాలైన ఎస్డీఎక్స్01(చేజర�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలు సాధిస్తున్నది. గత నెల 30న ప్రయోగించిన పీఎస్4-ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పీఓఈఎం)లో బొబ్బర గింజలు (కౌపీ సీడ్స్) మొలకెత్తాయి.
PSLV C 60 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమయ్యింది. సోమవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్కు మరికొద్ది గంటల్లో కౌంట్డౌన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీలక మైలురాయిని అధిగమించింది. నవంబర్ 29న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ సీ-లెవల్ హాట్ టెస్టును విజయవతంగా జరిప�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో చేపట్టనున్న గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోదీ దేశానికి పరిచయం చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడో తరం వాతావరణ శాటిలైట్ ‘ఇన్శాట్-3డీఎస్'ను భూకక్ష్�
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అంతరిక్షంలోకి మానవుల్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్యాన్ అంతరిక్ష నౌక ఫొటోలను శనివారం విడుదల చేసింది. ఈ మిషన్కు సంబంధించి మ�
గగన్యాన్లో అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను పరీక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నది. మన దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీహ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3కి ఈ నెల 13న ముహూర్తం ఖరారైంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ దీన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని ఈ నెల 19కి కూడా మార్చే అవకాశం ఉందని చె�