Banks | కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య క్రమేణా తగ్గిపోతున్నది. కుదిరితే వాటాల విక్రయాలు, కాకపోతే విలీనాలు. ఇదీ.. గత 11 ఏండ్లుగా సాగుతున్న తంతు. ఈ క్రమం�
రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను అరవాతం వరకు కోత పెట్టాయి. వీటిలో కెనరా బ్యాంక్తోపాటు యూనియన్ బ్యాంక్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ కూడా రుణాలప�
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా వడ్డీరేట్లను తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని ప�
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఫారెన్ ఎక్సేంజ్ మేనెజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలిసింది. విదేశీ కంపెనీకి డాలర్ల �
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెబీ మార్గదర్శకాలకు లోబడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించబోతున్నది.
అర్హతలున్నా రుణం ఎందుకు మాఫీ కాలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ను మంగళవారం రైతులు నిలదీశారు. బ్యాంకులో ఖాతాలు ఉన్న 30 మంది రైతులు బీఆర్ఎస్ జిల్లా అ�
బ్యాంకు చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడు, బిహార్ ముఠా సభ్యులమంటూ చెప్పి పోలీసు యంత్రాంగాన్ని హడలెత్తించి పరుగులు పెట్టించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.
మూడు బ్యాంక్లపై రిజర్వు బ్యాంక్ కొరడా ఝులిపించింది. పలు నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలడంతో ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్తోపాటు సిటీ బ్యాంక్లపై రూ.1
ప్రభుత్వరంగ సంస్థలైన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు బాస్లు లేకుండా పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాంక్లకు చైర్మన్లను నియమించలేదు నరేంద్ర మోదీ సర్కార్.
కార్పొరేట్ మిత్రులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలే దుస్థితికి తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అత్యున్నత పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ �
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నిర్వహణ చాలా బాగున్నదని బ్యాంకర్లు ప్రశంసించారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును వివిధ బ్యాంకుల అధికారులు సందర్శించారు.