న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను పరీక్షించింది. ఓ యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు. అతి తక్కువ ఎత్తులో ఉన్న టార్గెట్ను ఆ మిస్సైల్తో పేల్చేశారు. దీనికి సంబంధిం�
న్యూఢిల్లీ: యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల రక్షణకు ‘చాఫ్’ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత వాయుసేన (ఐఏఎఫ్), భారత నౌకాదళం నిర్ణయించాయి. క్లిష్టమైన రక్షణ సాంకేతికత కొనుగోలుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి పరీక్ష మరోసారి విజయవంతమైంది. వినియోగంలో లేని ఇండియన్ నేవీ పాత నౌకను ధ్వంసం చేసింది. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఢిల్లీ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్ర�
-స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో రాయల్ ఇండియన్ నేవి ఉండేది. -1950లో దీని పేరును ఇండియన్ నేవిగా మార్చారు. -ఇండియన్ నేవి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. -భారత నావికదళ చీఫ్గా సునీల్ లాంబ (2016 మే 31నుంచి) పనిచేస్త
న్యూఢిల్లీ: అడ్వాన్స్డ్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని భారత నౌకాదళం శనివారం విజయవంతంగా పరీక్షించింది. భూమిపై ఉన్న దూరశ్రేణి లక్ష్యాలను సముద్రం నుంచి ఖచ్చితంగా ధ్వంసం చేసినట్లు ఇండియన్ నేవీ వర్గాలు తెల�
విశాఖలో ఆదివారం ప్రతిష్టాత్మక మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనున్నది. విశాఖపట్నంలో తొలిసారిగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్
ఈ నెల 21 న విశాఖపట్నం వద్ద సముద్రంలో భారత నౌకాదళం సమీక్ష జరుగనున్నది. ఈ సమీక్షకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ రానున్నారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు...
దేశీయంగా తయారైన తొలి జలంతర్గామి ఐఎన్ఎస్ షాల్కీ.. 1992 లో సరిగ్గా ఇదే రోజున భారత నౌకాదళంలోకి చేరింది. దీని రాకతో భారతదేశం రక్షణ రంగం స్వావలంబన దిశగా అడుగులు వేసిందని చెప్పవచ్చు...
భారత నావికులుగా రసూల్పురా యువకులు ఒడిశాలో ట్రెయినింగ్.. ముంబైలో పోస్టింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 : అది హైదరాబాద్లోని రసూల్పురా. ఈ పేరు వినగానే చాలా మందికి అదొక మురికివాడగానే గుర్తొస్తుంది. క�
న్యూఢిల్లీ: తొలి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్, మూడో దశ ట్రయల్స్కు బయలుదేరింది. వివిధ పరిస్థితులలో ఈ యుద్ధ నౌక ఎలా పని చేస్తుందో అన్న నిర్దిష్ట రీడింగుల నమోదు, సంక్లిష్టమైన యుక్తులు, సముద్రపు విన్యాస