HomeNationalIndian Navy To Bid Farewell To Two Ships Ins Nishank Ins Akshay In Mumbai Tomorrow
ఇక సెలవు..
కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ పరాక్రమ్ సమయాల్లో నిరుపమాన సేవలు అందించిన ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిషాంక్ యుద్ధనౌకలకు నావికాదళం వీడ్కోలు పలికింది. 32 ఏండ్ల పాటు ఇవి సేవలు అందించాయి. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది.