ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగుతున్నది. నౌకలపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని చూస్తే ఇప్పుడాప్పుడే ఆగేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ సముద్ర జలాలపై వాణిజ్యం తీవ్�
China warplanes తైవాన్పై చైనా బలప్రదర్శన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 71 యుద్ధ విమానాలతో చైనా సైనిక సత్తా చాటింది. ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయా�
కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ పరాక్రమ్ సమయాల్లో నిరుపమాన సేవలు అందించిన ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిషాంక్ యుద్ధనౌకలకు నావికాదళం వీడ్కోలు పలికింది. 32 ఏండ్ల పాటు ఇవి సేవలు అందించాయి. ముంబైలోని నావల్ డా�
ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీ