న్యూఢిల్లీ: భారత తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో చేరేందుకు సిద్ధమవుతున్నది. ఈ భారీ విమాన వాహక నౌక తొలి సముద్ర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 860 మీటర్ల పొడ�
చెన్నై: రక్షణ దళాలకు భారీ మెషిన్ గన్స్ను శనివారం అందజేశారు. తమిళనాడులోని తిరుచిరప్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 12.7 ఎంఎం ఎం2 నాటో ప్రమాణం కలిగిన భారీ మెషిన్ గన్లను తయారు చేశారు. ఇజ్రాయెల్ నుండి బదిలీ అయిన
సాన్డియాగో: సికోర్స్కీ ఎంహెచ్60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను.. అమెరికా నౌకాదళం భారత్కు అప్పగించింది. తొలి దశలో భాగంగా రెండు హెలికాప్టర్లను ఇండియన్ నేవీకి అందేశారు. సాన్డియాగోలో ఉన్న నార్�
న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన విమాన వాహక నౌకలు హిందూ మహా సముద్రం ప్రాంతానికి చేరాయి. హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ నేతృత్వంలో యూకేకు చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (సీఎస్జీ) సూయజ్ కాలువలో ప్రయాణించిన తర
సెయిలింగ్లో సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు భారత నేవీ, ఆర్మీకి ఎంపికైన సునీల్, హర్షవర్ధన్ విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన గురుక
భారత నావికాదళం ఇప్పుడు మరింత శక్తి వంతం కానున్నది. వచ్చే నెలలో రెండు సీహాక్ హెలికాప్టర్లు భారతదేశానికి రానున్నాయి. మొత్తం 24 సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం చేసు�
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ | రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75లో భాగంగా ఆరు జలంతర్గాముల నిర్మాణానికి భారత నావికాదళం టెండర్ జారీపై భేటీ�
న్యూఢిల్లీ, జూన్ 3: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రూ.50 వేల కోట్లతో ఆరు అత్యాధునిక జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ‘మేకిన్ ఇండియా’ పథకం�
ఢిల్లీ, జూన్ 1: ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా, వైస్ అడ్మిరల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎంగా మంగళవారం ఛార్జి తీసుకున్నారు. పూణె ఖడకవస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన గ్రాడ్యుయేట్ అయ�
ఢిల్లీ ,మే, 28: జలదిగ్బందంలో ఉన్న పరిఖి గ్రామం చుట్టుపక్కల ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడానికి భారత నావికాదళం తన విపత్తు సహాయ బృందాన్ని ఒడిశాలోని బాలసోర్ జిల్లా సదర్ బ్లాక్లో నియమించింది. హెచ్ఏడీఆర్
146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం | భారత నేవీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకలో శనివారం స్వల్ప మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు.