ఆరెస్సెస్ భారతీయ సంస్కృతి, ఆధునికతలకు వట వృక్షం (మర్రిచెట్టు) వంటిదని ప్రధాని మోదీ అభివర్ణించారు. సేవకు పర్యాయపదం ఆరెస్సెస్ అని ప్రశంసించారు. గత వందేళ్లలో ఆరెస్సెస్ చేసిన తపస్సు ఫలాలు దేశం ‘అభివృద్ధి
హైం దవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేసేందుకు జర్మనీ దేశస్తులు సోమవారం సాయంత్రం సిద్దిపేట పట్టణం కోమటి చెరువు వద్ద బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డైనోసార్ పార్ను సందర్శించారు.
Harish Rao | భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన తెలిపారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.. అందుకే ఈ మాసాన్ని శుభాల మా సం.. పండుగల మాసం అంటారు.. శ్రావణం అంటే నే ఆధ్మాత్మిక మాసం.. ఈ నెలలో అన్ని రోజులు శు భకరమే.. నాగుల పంచమి మొదలు వర�
భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలపై ఉన్న మక్కువతో విదేశాల్లో ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన కూచిపూడి నృత్యంలో ఎంతో మందికి శిక్షణనిస్తూ, నృత్యకారులుగా తీర్చిదిద్దుతున్న నాట్య గురువులు ప్రీతి తాతంబొట్ల మాదాపూర్ల
గురుపరంపర, సంస్కృతీ సంప్రదాయాలతో ప్రపంచంపై భారత్ చెరగని ముద్ర వేస్తున్నదని పతంజలి యోగా పీఠాధికారి స్వామి యజ్ఞదేవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ �
Anurag Thakur: ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు.
ప్రపంచంలో అతి ప్రాచీన భాషలలో ఒక టి సంస్కృతం. ‘జనని సంస్కృతంబు సర్వ భాషలకు’ అని సంస్కృత భాష కీర్తించబడుతున్నది. సంస్కృతానికి అమరవాణి, గీర్వాణిగా కూడా పేరున్నది. కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, గణితం, ఖగోళం �
సీతా రంజిత్ రెడ్డి.. సంపన్న కుటుంబంలో పుట్టారు. భర్త రంజిత్ రెడ్డి వ్యాపారవేత్త, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు.ఆమె ఆలోచనలు మాత్రం సామాన్యుల చుట్టూ తిరుగుతుంటాయి.
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
ఓ ముని ధ్యానం కోసం గంగానదికి బయల్దేరాడు. దారిలో ఒక ఊళ్లో హడావుడి కనిపించి ఆగాడు. అక్కడి మహిళలు గ్రామ దేవతలకు పొంగళ్లు పెడుతున్నారు. ‘ఆ గ్రామదేవత గొప్పది, ఈ దేవత గొప్పది’ అని వాదించుకోసాగారు.
సనాతన వేద సంస్కృతిని కాపాడుకోవాలని శృంగేరి శారదాపీఠం సీఈవో డాక్టర్ వీఆర్ గౌరీశంకర్ సూచించారు. భారతీయ సంస్కృతికి పునాది వేదాలని, జగత్తు యొక్క అస్తిత్వం, ధర్మం మీద ఆధారపడిందని, ఆ ధర్మాన్ని నిర్వహించాల�
భారత దేశ జీవనవాహిని గంగానది. ప్రేమగా గంగ అని పిలుచుకుంటారు. గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరి�