భారతీయ సంస్కృతిలో పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రకృతిలో మార్పులను బట్టి వేరువేరు పండుగలు నిర్దేశించారు పెద్దలు. ఆయా పండుగల నిర్వహణ ద్వారా వ్యక్తి శక్తిగా, మానవుడు �
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకొనే ఉత్సవాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలకు మూలపట్టయిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే స్ఫూర్తి చక్కగా ప్రతిబింబిస్తుంది.
ఏ సమాజానికైనా తాత్వికత ఒక పునాది వంటిది. అటువంటి స్థితిలో భారతదేశం తన చిరకాలపు సామాజిక, ఆర్థిక తాత్వికతను బీజేపీ పాలనలో ప్రమాదకరంగా కోల్పోతున్నది. ఈ సువిశాల వైవిధ్య దేశంలో బహుజన సుఖాయ - బహుజన హితాయ దృక్పథ