CM Himanta Biswa Sarma: ముగ్గురు విదేశీయులకు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారతీయ పౌరసత్వాన్ని కల్పించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. లక్షల మం�
ఏటా వేలాది మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్సభకు సమ�
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం, 1969 ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే �
ముస్లిమేతరల హిందువులకు భారత పౌరసత్వం (Indian Citizenship) కల్పించేలా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో స్థిర నివాసం ఏర్పాటుచేస�
Amit Shah | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా స్పందించారు. సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుక�
CAA Implements | సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం ఈ చట్టాన్ని
CAA Implements | సార్వత్రిక ఎన్నికలకు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry ) ఒక పోర్టల్ను
CAA | త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నది. మరో వైపు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మరోసారి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సీఏఏ అమలుకు సంబంధిం�
పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) నిబంధనలను లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే నోటిఫై చేస్తామని ఓ అధికారి చెప్పారు. నిబంధనలను నోటిఫై చేయగానే ఆటోమెటిక్గా చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు.
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం (Indian citizenship) దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది.
భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2022లో 2.25 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు.
భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్ నాటికి 87,026 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2011 నుంచి 2022 వరకు 16,63,440 మంది పౌరసత్వాన్ని వదులుకోగా.. గత ఏడాదే 2,25,620 మంది వదులుకున్నారు.
2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు వెల్లడించింది.