లద్దాఖ్లోని నన్ కున్ పర్వత శ్రేణి సమీపంలో భారత సైనికులు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘హై-ఆల్టిట్యూడ్' రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సై
PoK Man Crosses LoC | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక వ్యక్తి సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటాడు. జమ్ముకశ్మీర్లోని ఊరి సెక్టార్లోకి ప్రవేశించి ప్రియురాలిని కలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఆర్మీ సిబ్
రాయపోల్, మే 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చిన్న మాసాన్పల్లి గ్రామానికి చెందిన శ్రీశాంత్ ముదిరాజ్ భారత సైన్యానికి ఎంపికయ్యాడు. గజ్వేల్లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీశాంత్ �
Punjab Police: పంజాబ్ పోలీసులు పఠాన్కోట్లో భారీ ఆపరేషన్ చేపట్టారు. గూఢచర్యం కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ ఆర్మీ, పారామిలిటరీ దళాల కదిలికలకు చెందిన అత్యంత సున్నిత సమచారాన్న�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్లో ఉన్న ఏడు ఉగ్రవాద క్యాంపులపై భారతీయ బలగాలు దాడి చేశాయి. ఆ ఆపరేషన్ చేపట్టి ఏడాది సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏడు క్యాంపుల జాబితాను ఆర్మీ రిలీజ్ �
Theatre Command: రక్షణ దళాల్లో సరికొత్త థియేటర్ కమాండ్ వ్యవస్థను తీసుకురానున్నారు. ఆ వ్యవస్థకు చెందిన ప్లానింగ్ పూర్తి అయ్యింది. కొత్త థియేటర్ కమాండ్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం దక్కాల్సి ఉంది. పశ�
Jammu and Kashmir : కాశ్మీర్ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంద�
Celina Jaitley | బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కుటుంబానికి సంబంధించిన ఓ సంఘటన ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సోదరుడు, భారత సైన్యంలో పారా స్పెషల్ ఫోర్సెస్లో సేవలందించి రిటైర్ అయిన మేజర్ విక్రాంత
జమ్ము కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్కు చెందిన పలు డ్రోన్లు చేసిన చొరబాటు ప్రయత్నాన్ని ఆదివారం భారత ఆర్మీ తిప్పికొట్టింది.
Instagram | భారత సైనికులు (Indian soldiers) ఇన్స్టాగ్రామ్ (Instagram) వినియోగించడంపై కఠిన వైఖరి అవలంబిస్తూ వస్తున్న భారత రక్షణ శాఖ (Defence ministry).. తాజాగా ఈ నిబంధనలను కాస్త సడలించినట్లు సమాచారం. ఇక నుంచి సైనికులు, సైనికాధికారులు ఇన్స�
భారతసైన్యం సోమవారం బంగాళాఖాతంపై చేపట్టిన దీర్ఘశ్రేణి ‘బ్రహ్మోస్' క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ మిస్సైల్, పనితీరు, సామర్థ్యాన్ని సదరన్ కమాండ్కు చెందిన బ్రహ్మోస్ య
ప్రాదేశిక సైనిక(టెరిటోరియల్ ఆర్మీ) బెటాలియన్లలోకి మహిళా క్యాడర్ను తీసుకొనే విషయాన్ని భారత సైన్యం పరిశీలిస్తోంది. తొలుత పరిమిత బెటాలియన్లలో వీరి రిక్రూట్మెంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆర్
ఇండియన్ ఆర్మీపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి (Indian Army) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్న�
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్ట్నెంట్ కర్నల్ హోదా దక్కింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. నీరజ్కు కర్నల్ హోదాను ప్ర�