Celina Jaitley | బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కుటుంబానికి సంబంధించిన ఓ సంఘటన ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సోదరుడు, భారత సైన్యంలో పారా స్పెషల్ ఫోర్సెస్లో సేవలందించి రిటైర్ అయిన మేజర్ విక్రాంత
జమ్ము కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్కు చెందిన పలు డ్రోన్లు చేసిన చొరబాటు ప్రయత్నాన్ని ఆదివారం భారత ఆర్మీ తిప్పికొట్టింది.
Instagram | భారత సైనికులు (Indian soldiers) ఇన్స్టాగ్రామ్ (Instagram) వినియోగించడంపై కఠిన వైఖరి అవలంబిస్తూ వస్తున్న భారత రక్షణ శాఖ (Defence ministry).. తాజాగా ఈ నిబంధనలను కాస్త సడలించినట్లు సమాచారం. ఇక నుంచి సైనికులు, సైనికాధికారులు ఇన్స�
భారతసైన్యం సోమవారం బంగాళాఖాతంపై చేపట్టిన దీర్ఘశ్రేణి ‘బ్రహ్మోస్' క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ మిస్సైల్, పనితీరు, సామర్థ్యాన్ని సదరన్ కమాండ్కు చెందిన బ్రహ్మోస్ య
ప్రాదేశిక సైనిక(టెరిటోరియల్ ఆర్మీ) బెటాలియన్లలోకి మహిళా క్యాడర్ను తీసుకొనే విషయాన్ని భారత సైన్యం పరిశీలిస్తోంది. తొలుత పరిమిత బెటాలియన్లలో వీరి రిక్రూట్మెంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆర్
ఇండియన్ ఆర్మీపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి (Indian Army) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్న�
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్ట్నెంట్ కర్నల్ హోదా దక్కింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. నీరజ్కు కర్నల్ హోదాను ప్ర�
Mohanlal | భారతీయ సినీ రంగంలో అత్యంత పాపులర్ నటులలో ఒకరైన మోహన్లాల్ కు భారత సైన్యం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సాయుధ దళాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవా స్ఫూర్తి, సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గు�
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను నిలిపివేయకపోతే పాకిస్థాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని భారత ఆర్మీ చీఫ్ చేసిన హెచ్చరికపై పాకిస్థాన్ స్పందించింది. భవిష్యత్తులో తమపై సైనిక దాడులకు పాల్పడితే �
Anant Shastra : అనంత శస్త్ర సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వెపన్ వ్యవస్థను భారతీయ సైన్యం ఖరీదు చేయనున్నది. అయిదు లేదా ఆరు రెజిమెంట్ల మిస్సైళ్ల వ్యవస్థను ఖరీదు చేసేందుకు సుమారు 30 వేల కోట్ల టెండర్ను ఇండ�
Encounter | జమ్మూ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులక
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై మన దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం ఒక కొత్త విషయాన్ని వెల్లడించ�
త్రివిధ దళాల ప్రక్షాళనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్లోని మహౌలో మంగళవారం జరిగిన ఓ సెమినా�
Indian Army: ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న వారికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. షార్ట్ సర్వీస్ కమీషన్ పరీక్షలు నిర్వహించనున్నది.