Mohanlal | భారతీయ సినీ రంగంలో అత్యంత పాపులర్ నటులలో ఒకరైన మోహన్లాల్ కు భారత సైన్యం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సాయుధ దళాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవా స్ఫూర్తి, సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గు�
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను నిలిపివేయకపోతే పాకిస్థాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని భారత ఆర్మీ చీఫ్ చేసిన హెచ్చరికపై పాకిస్థాన్ స్పందించింది. భవిష్యత్తులో తమపై సైనిక దాడులకు పాల్పడితే �
Anant Shastra : అనంత శస్త్ర సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వెపన్ వ్యవస్థను భారతీయ సైన్యం ఖరీదు చేయనున్నది. అయిదు లేదా ఆరు రెజిమెంట్ల మిస్సైళ్ల వ్యవస్థను ఖరీదు చేసేందుకు సుమారు 30 వేల కోట్ల టెండర్ను ఇండ�
Encounter | జమ్మూ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులక
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై మన దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం ఒక కొత్త విషయాన్ని వెల్లడించ�
త్రివిధ దళాల ప్రక్షాళనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్లోని మహౌలో మంగళవారం జరిగిన ఓ సెమినా�
Indian Army: ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న వారికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. షార్ట్ సర్వీస్ కమీషన్ పరీక్షలు నిర్వహించనున్నది.
President Droupadi Murmu : భారతదేశం ఉగ్రదాడులను ఏమాత్రం సహించదు అనడానికి 'ఆపరేషన్ సిందూర్' ఒక ఉదాహరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అన్నారు.
Dharali | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarakashi) జిల్లాలోని ధరాలీ (Dharali) గ్రామాన్ని మంగళవారం జలప్రళయం ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ జలప్రళయంలో ఇండ్లకు ఇండ్లే కొట్టుకుపోయాయి. ఆ ఇండ్ల స్థానంలో భారీగా బురద పేరు�
మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఆపరేషన్ శివశక్తి చేపట్టి మట్టుబెట్టినట్టు సైన్యాధికారులు బుధవారం తెలిపారు. జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ ఎన్కౌంటర్
హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన విద్యార్థులు జయంత్ ఖత్రీ (మెకానికల్ ఇంజినీరింగ్), శౌర్య చౌదరి (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అద్భుతం సృష్టించారు. మన సైనిక దళం కోసం తమ హాస్టల్ గదిలోనే కామికాజ్ యుద్ధ �
అమెరికాతో 2020 ఫిబ్రవరిలో కుదిరిన రూ. 5,691 కోట్ల ఒప్పందం కింద భారతీయ వైమానిక దళానికి అందాల్సిన ఆరు అపాచీ ఏహెచ్ -64 హెలికాప్టర్లలో మూడు మంగళవారం భారత్ చేరుకున్నాయి.