ఈ ఏడాది గ్వాంగ్జు (కొరియా) వేదికగా జరగాల్సి ఉన్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో పతకాలు కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉన్న భారత ఆర్చర్లు.. అందుకు గాను మంగళవారం నుంచి మాడ్రిడ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్�
గత నెలలో షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్లో రెండు స్వర్ణాలు సహా రజతం, నాలుగు కాంస్య పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు.. అంటాల్యలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. గురి తప్పని లక్ష్యంతో భారత్కు ఒకేరోజు ఐదు పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు రెండు కాంస్య
విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రపంచమంతా ఒక్క చోట చేరి క్రీడాలోకంలో విహరించే అరుదైన సందర్భం అచ్చెరువొందనుంది. దేశాల సరిహద్దులను చెరిపేస్తూ..
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 3 పోటీలలో భారత రికర్వ్ ఆర్చర్లు పతకాలు సాధించడంలో విఫలమైనా పారిస్ ఒలింపిక్ బెర్తులను దాదాపుగా ఖాయం చేసుకున్నారు. మహిళల విభాగంలో దీపికా కుమారి, భజన్, అంకితాతో కూడిన త్రయం.. సె
ఆసియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు బుధవారం రెండు కాంస్యాలు దక్కించుకున్నారు. అంతేగాక మరో నాలుగు విభాగాల్లో ఫైనల్స్కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత రికర్వ్ ఆర్చర్లకు నిరాశే ఎదురైంది. పారిస్ (2024) ఒలింపిక్స్కు తొలి అర్హత టోర్నీ అయిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు.