భారత ఆర్చర్ అభిషేక్ వర్మ ప్రపంచకప్ స్టేజ్-3లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. కొలంబియా వేదికగా శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగ ఫైనల్లో 33 ఏండ్ల అభిషేక్ 148-146తో అమెరికా ఆర్చర్ జేమ్ లడ్జ్పై వి�
ఆసియా కప్ ఆర్చరీ టోర్నీలో భారత్ పది పసిడి పతకాలపై గురి పెట్టింది. రికర్వ్, కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు తుది పోరులో నిలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పారు. గురువారం జరిగిన వేర్వే�
ఆసియా కప్ స్టేజ్-2 ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో కాంపౌండ్ విభాగంలో అన్ని పతకాలపై భారత ఆర్చర్లు కన్నేశారు. ఫైనల్ పోరుతోపాటు, కాంస్య పతక పోరులో ముగ్గురు భారత ఆర్చర్లు ఉండడంతో మూడు పతకాలు మనకే దక్కే అవకాశ�
న్యూఢిల్లీ: మెగాటోర్నీల్లో ప్రాతినిధ్యం వహించనున్న భారత ఆర్చర్లకు రూ.33.18 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్వోసీ) ఆమోదం తెలిపింది. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్స్ (టాప్స్�
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో భారత ఆర్చర్లు మునుపెన్నడూ మెడల్ సాధించకపోయినా.. ఈసారి టోక్యోలో పతకం పక్కా అన్న ఆశలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గత నెల పారిస్ వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ మూడో అంచెల�
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 3లో భారత మహిళల రికర్వ్ జట్టు పుంజుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. దీపికా కుమారి, అంకిత, కోమలికతో కూడిన భారత త్రయం క్వాలిఫి