భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 25 శాతం జరిమానా సుంకాలను త్వరలోనే ఉపసంహరించి, 25 శాతం ప్రతీకార సుంకాలను త్వరలోనే తగ్గించవచ్చని తాను ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వర�
ఆసియా కప్లో ఆదివారం భారత్ క్రికెట జట్టు దుబాయ్లో పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు చోట్ల భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేయగా, పహల్గాం దాడి త
నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగ�
PM Modi : ఎమర్జెన్సీ సమయంలో ఎలా రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించారో ఏ ఒక్క భారతీయుడు కూడా మరిచిపోలేరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన�
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగుతున్నది. కాంపౌండ్, రికర్వ్ టీమ్ ఈవెంట్స్లో నిరాశపరిచిన మన ఆర్చర్లు.. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ తేలిపోయారు.
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా హైదరాబాద్ మూలాలున్న ఇండియన్ అమెరికన్ విద్యార్థి ఫైజన్ జకీ (13) నిలిచాడు. గురువారం రాత్రి జరిగిన 2025 స్క్రిప్స్ నేషనల
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్ డాలర్లకు �
తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. అతను 24 గంటల్లో భారత్ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప�
Cannes | ప్రపంచ చలనచిత్ర వేడుకల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. మే 13 నుండి 24, 2025 వరకు జరిగే 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంతో మంది ఇండియన్ స్ట�
Operation Sindoor | పాకిస్థాన్కు మద్దతిచ్చిన టర్కీ, అజర్బైజాన్పై దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో భారత ట్రావెల్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు దేశాలకు టూర్ ప్యాకేజీలను నిలిపివేస్తున్
Pahalgam | పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భారత సైన్యంలో చేరాలనుందని ఒడిశాకు చెందిన తొమ్మిదేండ్ల తనూజ్ కుమార్ సత్పతి అన్నాడు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో అతడి తన తండ్రి ప్రశాంత్ సత్పతిని కో�
Pakistan Ships Banned | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగాంగా పాకిస్థాన్ షిప్లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్�