Indian pilgrims : నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్స్లో నిష్క్రమించాడు.
Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది.
Neal Katyal: ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టులో వాదించిన లాయర్ పేరు నీల్ కత్యాల్. ఆయన భారతీయ సంతతి కుటుంబానికి జన్మించిన వ్యక్తి. చికాగోలో పుట్టిన ఆయన .. గతంలో అనేక రాజ్యాంగ కేసు�
Youth Congress : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన చేశారు.
Indian American couple: ఓ మోటల్ ద్వారా డ్రగ్స్ అమ్ముతూ, వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న భారతీయ సంతతి జంటను అరెస్టు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో ఆ జంటపై కేసు బుక్ చేసి అభియోగాలు నమోదు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని అమెరికన్ మెడికల్ అసోసియేషన్(ఏఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ బాబీ ముకామల తెలిపారు.
UP : పాకిస్తాన్ జాతీయురాలైన ఒక మహిళ ఇండియాలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ఉత్తర ప్రదేశ్ లో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, కొనసాగించిన మోసం ఎట్టకేలకు బయటపడింది.
Indian Truck Drivers : అమెరికాలో ఇద్దరు భారత ట్రక్ డ్రైవర్లు భారీ కొకైన్ తో పట్టుబడ్డారు. ఆ కొకైన్ విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
Canada | కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్యకు గురైంది. టొరంటోలోని ఓ నివాసంలో హిమాన్షి ఖురానా (30) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం కెనడా వ్యాప్తంగా గ�
భారతీయ దిగుమతులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్కు మరో దేశం నుంచి కూడా పన్ను పోటు ఎదురైంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై 50 శాతం సుంకాలు విధించేందుకు మెక్సికో సెనేట�
woman goes missing in Pak | పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�