భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో వీటిని అక్రమంగా కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న చైనా ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయడం లేదు.
అమెరికాలో గ్రీన్కార్డు జారీలో సమూల మార్పులు చోటుచేసుకొనే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్కార్డులు జారీచేస్తుండగా, ఇకనుంచి ప్రతిభ ఆధారంగా మాత్రమే కార్డులు జారీచే
Sundar Pichai | భారతదేశం తనలో ఒక భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ�
కెనడాలో ఓ భారత విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాధిత విద్యార్ధి (20) టొరంటోలో సైకిల్పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన పికప్ ట్రైన్ ఢీ కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
కొలంబియా వేదికగా డిసెంబర్ 5 నుంచి 16 వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ కోసం మంగళవారం భారత జట్టును ఎంపిక చేశారు. నలుగురు సభ్యుల బృందానికి స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సా�
హైదరాబాద్కు చెందిన మానవ వనరుల స్టార్టప్ ‘కేక’ భారీ స్థాయిలో నిధులను సేకరించింది. సీరిస్-ఏ ఫండింగ్లో భాగంగా వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 57 మిలియన్ డాలర్ల(రూ.470 కోట్లు) నిధులను సమీకరించినట్లు కం�
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ సాజన్ భన్వాల్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగం కాంస్య పతక పోరులో భన్వాల్ ఉక్రెయిన్కు చెందిన దిమిత్రో వసెట్స్కిని ఓడించి అండర్-23 చ�
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ‘ప్రచండ్' భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంల�
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. లక్షలు ఖర్చు అయినా సరే.. విదేశాల్లో చదువుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థుల ఆలోచన. మెరుగైన ఉద్యోగం పొందడంలో, పోటీలో ము�
దేశ విభజన సమయంలో తన కుటుంబం నుండి విడిపోయిన 75 సంవత్సరాల అనంతరం కర్తార్పూర్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్లో పాకిస్తాన్కు చెందిన తన ముస్లిం సోదరిని కలుసుకున్న జలంధర్కు చెందిన సిక్కు వ్యక్తి అమర్జ�
తూర్పు లఢక్లోని దేమ్చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో