Akhil | అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా విడుదలైన 'లెనిన్' సినిమాతో కెరీర్
okra snack : అమెరికాలో మాత్రంమన కరెన్సీలో కిలో రూ.7,200 ధర పలుకుతోంది. ఇంత ధరా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది నిజం. అమెరికాలో ఉంటున్న ఒక భారతీయుడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Indian : కువైట్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై మంగళవారం ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది.
Pakistan : భారత్లోని రెండు వైమానిక స్థావరాలపై దాడి చేశామని పాక్ సైనికాధికారి ఒకరు వెల్లడించాడు. అయితే, అతడు చెబుతున్నట్లుగా అసలు ఇండియాలోని ఆ ప్రదేశాల్లో ఎయిర్బేస్లే లేవని తేలింది. దీంతో అతడిని నెటిజన్లు
Chattogram : బంగ్లాదేశ్లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్లో జరిగింది.
Indian : మసాజ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారతీయ సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలోని కోర్టు భారీ శిక్ష విధించింది. 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్స్కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 5-0తో ఏకపక్ష విజయం సాధించి వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్ �
Rashid Khan : భారత్, ఆస్ట్రేలియా తనకు పౌరసత్వాన్ని ఆఫర్ చేసినట్లు రషీద్ ఖాన్ చెప్పాడు. ఓ బుక్లో ఈ విషయాన్ని అతను రాశాడు. అయితే తన స్వంత దేశానికి ఆడలేనప్పుడు, ఇక ఏ దేశానికి కూడా తాను ప్రాతినిధ్యం వహి�
తమిళనాడులోని తేనీకి చెందిన 31 ఏండ్ల భారతీయ-అమెరికన్ మహిళ వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నగర మేయర్ ప్రైమరీ బ్యాలెట్లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా వ్యక�
Indian killed by falling missile debris | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వె
Indian pilgrims : నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్స్లో నిష్క్రమించాడు.
Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది.