నిరుడు టీ20 వరల్డ్ కప్ చాంపియన్స్గా నిలిచిన భారత క్రికెట్ జట్టు.. ఏడాది తిరగకముందే మరో ఐసీసీ ట్రోఫీనీ సొంతం చేసుకుంది. మినీ ప్రపంచకప్గా భావించే ‘చాంపియన్స్ ట్రోఫీ’ని టీమ్ఇండియా 12 ఏండ్ల సుదీర్ఘ విర�
సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/65)తో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (4/81) బంతితో మాయ చేయడంతో మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు 235 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబైలోని వాంఖడే
ఇప్పటికే టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకున్న మంచి ఊపుమీదున్న న్యూజిలాండ్.. చివరి మ్యాచ్లోనూ భారత్ను (India vs New Zealand) ఓడించాలని ఉవ్వీలూరుతున్నది. సొంతగడ్డపై భారత్ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తున్నది. ఇప్�
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు వేదికైన పుణె స్టేడియంలో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. తమ అభిమాన క్రికెటర్లను ఆటను ఆస్వాదిద్దామనుకుని వచ్చిన ప్రేక్షకులకు పట్టపగలే నరకం కనిపించ�
టెస్టు ఒక ఇన్నింగ్స్లో సున్నాకు ఔటై మరో ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్గా సర్ఫరాజ్(0, 150) నిలిచాడు. మాధవ్ ఆప్టే(0, 163*), నయన్ మోంగియా(152, 0) మిగతా ఇద్దరు బ్యాటర్లు.
IND vs NZ 1st Test | న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో కివీస్ పేసర్ల ధాటికి టీమ్ఇండియా పెవిలియన్కు క్యూ కట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, జైస్వాల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్�
భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు (Bengaluru Test) ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే వర్షం తెరపి
భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం నుంచి మొదలు కావాల్సిన తొలి టెస్టుకు అందరూ అనుకున్నట్టుగానే వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. గత రెండ్రోజులుగా బెంగళూరులో జో�
ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై అపజయమే లేకుండా దూసుకు పోతున్న భారత క్రికెట్ జట్టు బుధవారం నుంచి మరో అగ్రశ్రేణి జట్టుతో టెస్టు సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామ�
భారత్తో టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును బుధవారం ఎంపిక చేశారు. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకుండానే కివీస్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. గజ్జల
INDvsNZ: సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత విజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ వర్దమాన నటి సెహర్ షిన్వారి భారత జట్టుపై మరోసారి తన వక్రబుద్ది చూ�