INDvsNZ: సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత విజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ వర్దమాన నటి సెహర్ షిన్వారి భారత జట్టుపై మరోసారి తన వక్రబుద్ది చూ�
Anushka Sharma | చరిత్రాత్మక వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా (India vs New Zealand) 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్ భార్య, బాలీవ�
Vande Mataram | చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు విజయంతో దేశంమొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఈ
అద్భుతం ఆవిష్కృతమైంది! కోట్లాది భారతీయుల ఆశలను తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్తో బ
INDvsNZ: పుష్కరకాలం తర్వాత వన్డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరింది. 2011 తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న విశ్వకప్ లో కివీస్ ను ఓడించింది. షమీ విజృంభణతో భారత్ సెమీస్ గండాన్నిదాటింది.
INDvsNZ: కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు డారెల్ మిచెల్లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం ఇదివరకే వంద పరుగులు దాటింది.
INDvsNZ: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఈ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అదరగొడుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీ.. ఓపెనర్ల పనిపట్టాడు.
Virat Kohli: సుదీర్ఘకాలంగా అటకెక్కిన చరిత్ర పుస్తకాల దుమ్మును దులిపేస్తూ వాంఖడేలో కొత్త చరిత్ర లిఖించాడు కింగ్ కోహ్లీ.. సెంచరీల అర్థ సెంచరీతో నయా చరిత్ర లిఖించిన విరాట్ ఈ మ్యాచ్లో సాధించిన రికార్డుల జాబిత�
INDvsNZ: వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీస్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్.. కివీస్ ఎదుట కొండంత స్కోరును
INDvsNZ: వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీస్ లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర లిఖించాడు. తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండూల్కర్ ఎదుటే మాస్టర్ బ్లాస్టర్ 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశా
INDvsNZ: 41 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి శతకం దిశగా సాగిన ఓపెనర్ శుభ్మన్ గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. రోహిత్, గిల్లు లేకున్నా విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తిచేయడంతో పాటు శ్రేయస్ అయ్�