రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది భారత్లో జరిగే భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భ�
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్తో ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృత చర్చలు జరిపారు.
JD Vance | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. సమాచారం మేరకు.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 న�
Champions Trophy | వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాధ్యతలను జోస్ బట్లర్కు అప్పగించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టార్ ఆల్ రౌండర్ బెన్ �
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తేదీ ఖరారు కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు.
Russia president | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటిస్తారని ఆ ప్రకటనల�
Bangladesh: రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బంగ్లాదేశ్. 16 మంది సభ్యులు ఆ బృందంలో ఉన్నారు. షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో జకీర్ అలీని తీసుకున్నారు.
వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టులో స్టార్ స్పిన్నర్ సోఫియా ఎకెల్స్టోన్కు చోటు దక్కింది. భుజం గాయం నుంచి కోలుకున్న సోఫియాను భారత టూర్కు ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్
ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే సఫారీ టూర్లో టీమ్ఇండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఈ మేరకు భారత క్రికెట�
న్యూఢిల్లీ : యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ నెలాఖరులో భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. యూకే – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వచ్చే నెలలో భారత్కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో పుతిన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా