Rahul Gandhi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో భారత ప్రభుత్వం వ్యహరించిన తీరుపై లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Ra
పహల్గాం ఉగ్రదాడికి కారణమై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని మోదీ ప్రభుత్వం ప్రతినబూనింది. అయితే, ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి గానీ, కార్యరూపం దాల్చ
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పునరుద్ఘాటించమే కాక, అది అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. గల్ఫ్ పర్యటన అనంతరం వా�
పాకిస్థాన్తో సాయుధ ఘర్షణలో భారత సైన్యానిది స్పష్టంగా పైచేయి అయిన దశలో కాల్పుల విరమణకు ప్రధాన మంత్రి మోదీ ఎందుకు అంగీకరించారన్నది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. విశేషం ఏమంటే అందుకు గల కారణాలనైనా ఎవరూ �
స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటారు. దేశాల విషయంలో స్నేహాలు మరింత జాగ్రత్తగా, ఆచితూచి చేయాల్సి ఉంటుంది. నేతల మధ్య స్నేహాలు ముఖ్యమైనవే. కానీ, జాతీయ ప్రయోజనాలే అంతిమమైనవిగా నిలుస్తాయనడంలో సం
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్కు భద్రత పెంచారు. ఆయన కాన్వాయ్లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.
భారత్- పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటన చేయడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరుదేశాల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరమని తెలిప�
అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు.. దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని
పాకిస్థాన్పై భారత్ పైచేయి సాధించినప్పటికీ, ‘కాల్పుల విరమణ’పై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలుపడం యావత్ జాతి జనులను విస్మయానికి గురి చేసింది. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావ�
వాణిజ్యాన్ని ఎరగా చూపి భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. సీజ్ఫైర్పై చర్చల్లో సైనిక చర్యలు తప్ప వాణిజ్యం ప్రస్తావనే ర�
వాణిజ్యం ఆపేస్తానని ఒత్తిడి తెచ్చి భారత్, పాక్ను కాల్పుల విరమణకు ఒప్పంచానని ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. మిలిటరీ చర్యలపైనే చర్చలు జరిగాయని, వాణిజ్యం గురించి చర్చించలేదని విదే�
మోదీ సర్కారు పాక్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏండ్ల కిం�
China | పాకిస్థాన్కు ఆయుధ సామగ్రితో కూడిన కార్గో విమానాలను పంపినట్టు వస్తున్న వార్తలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.