‘సాపాటు ఎటూ లేదు...’ అని రాజధాని నగరంలో వీధి వీధి తిరుగుతూ ‘ఆకలి రాజ్యం’లో హీరోగారు అందుకున్న పాట గుర్తుందిగా! సినిమా కథపరంగా అలా పాడుకున్నాడేమో కానీ, ఢిల్లీలో గల్లీగల్లీ ఘుమఘుమలతో స్వాగతిస్తుంది. ఓ వీధిల
Heavy Rain | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో శనివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట�
సమీద్ శిఖర్జీ పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం విషయంలో ఇద్దరు శిల్పులు వాదనకు దిగారు. విగ్రహ రూపకల్పనలో గొప్పదనం నాదంటే నాది అని ఇద్దరు కళాకారులు ప్రకట�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారనగా నే బతుకమ్మ ఇండియా గేట్ వద్ద వెలుగుతున్నదని చెప్పారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ �
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ఇండియా గేట్లోని అమర జవాన్ జ్యోతి వద్ద ఉన్న సైనిక తుపాకీ, హెల్మెట్లను శుక్రవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి తరలించారు. ‘అమర జవాన్ జ్యోతి దగ్గర ఉన్న తుపాకీ, హెల్మెట్ను సాయుధ బలగాలు శుక్రవారం జాతీయ యు�
ఏర్పాటుచేస్తామని ప్రధాని ప్రకటన నేతాజీ శకటం వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే: బెంగాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్న�
న్యూఢిల్లీ : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపధ్యంలో నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ ఈ నిర్ణయంపై స్పంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘నేతాజీ’ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతికి రెండు రోజుల
న్యూఢిల్లీ: అమరవీరులకు నివాళిగా నిలుస్తున్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మ�