PM Modi | భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కోసం బెల్జియం ప్రధాని (Belgium Prime Minister) బార్ట్ డి వెవర్ (Bart De Wever) ప్రత్యేకంగా ‘ఇండియా గేట్ (India Gate)’ ఆకృతిలో ఉన్న చాక్లెట్ను తయారు చేయించారు. అయితే అది భారత్కు తీసుకొచ్చే క�
CJP march | కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని సహించబోమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. జూలై 25న విద్యార్థి ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిం
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 385పైనే నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి గాలి నాణ్యత (Air quality) పడిపోయింది.
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో 200 బాంబులను(ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథ
Delhi chokes | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు.
‘సాపాటు ఎటూ లేదు...’ అని రాజధాని నగరంలో వీధి వీధి తిరుగుతూ ‘ఆకలి రాజ్యం’లో హీరోగారు అందుకున్న పాట గుర్తుందిగా! సినిమా కథపరంగా అలా పాడుకున్నాడేమో కానీ, ఢిల్లీలో గల్లీగల్లీ ఘుమఘుమలతో స్వాగతిస్తుంది. ఓ వీధిల
Heavy Rain | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో శనివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట�
సమీద్ శిఖర్జీ పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం విషయంలో ఇద్దరు శిల్పులు వాదనకు దిగారు. విగ్రహ రూపకల్పనలో గొప్పదనం నాదంటే నాది అని ఇద్దరు కళాకారులు ప్రకట�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారనగా నే బతుకమ్మ ఇండియా గేట్ వద్ద వెలుగుతున్నదని చెప్పారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ �
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ఇండియా గేట్లోని అమర జవాన్ జ్యోతి వద్ద ఉన్న సైనిక తుపాకీ, హెల్మెట్లను శుక్రవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి తరలించారు. ‘అమర జవాన్ జ్యోతి దగ్గర ఉన్న తుపాకీ, హెల్మెట్ను సాయుధ బలగాలు శుక్రవారం జాతీయ యు�