స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను లాభాలవైపు నడిపించాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, �
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివర్లో ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు క�
Stock Markets | స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు �
Sensex | మార్కెట్ రికార్డుల ర్యాలీ మంగళవారం సైతం కొనసాగింది. ఇంట్రాడేలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 67,000 స్థాయిని తాకింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,800 పాయింట్లను అందుకుంది. ఈ స్థాయిల్ని �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�