దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. అమెరికా త
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి నష్టాలోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతీకార సుంకాలు విధించనుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ఒక్కరోజు భారీగా లాభపడిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లలో భ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్పడింది. వరుసగా ఐదు రోజులుగా నష్టపోయిన సూచీలు లాభాల్లోకి రాగలిగాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుం�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీలు నష్టాల పాలయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్�
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపడం లేదని రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాలపై 500 శాతం సుంకాలకు సిద్ధమ
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఎనర్జీ-ఐటీ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీ�
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.21 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 84,559.65 వద్ద ముగిసింది. ఒకానొక దశలో స
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం మదుపరుల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు కుదేలుకావడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో సూచీలు తిరోగమనబాట పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు, రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కలిసొచ్చాయి. ఈ క్రమంలో�
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి అరగంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఎఫ్ఐఐలు నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ 85 వేలు, నిఫ్టీ 26 వేల పాయింట్ల కీలక మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం ఎగిసి 84,950.95 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,988.09 స్థాయిని తాకిం�