జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తులతో దాడి వరకు వెళ్లింది. జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో కొందరు యువకులు చందాలు వేసుకొని బుధవారం రాత్రి జాతీయ జెండావిష్కరణ
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వంటి భారీ క్రీడా ఈవెంట్స్ను నిర్వహించడం భారత్ కల అని, 2036లో దేశంలో విశ్వక్రీడలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సం
న్యాయవాదుల రక్షణ కోసం చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. గురువారం హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘న్యాయవాదులపై ద�
ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి
Kuwait | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కువైట్లో చాలా వేడి వాతావరణం ఉన్నప్పటికీ అన్ని వర్గాల భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత రాయబా�
Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపిన తర్వాత ఈవో డి.పెద్దిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనం�
Independence Day | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అవమానించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చివరి నుంచి రెండో వరుసలో ఒలింపిక్ క్ర�
Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక స్వాతంత్ర సమరయోధుడని ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ అభివర్ణించడాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఎద్దేవా చేశారు.
Independence Day | దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పర
Turban | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రత్యేక వస్త్ర ధారణతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన ఇవాళ రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా (Rajasthani leheriya turban) ధరించారు.
Pawan Kalyan | ఏపీలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.