Champions Trophy 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ ఐసీసీ ఈవెంట్కు భారత్ జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాను పాక�
India Vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికలపై ఫైట్ చేయనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెలకొన్న ప్రతిష్టంభన దీంతో తొలగిపోయింది. ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ నుంచి క్లియర�
IND vs PAK : న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్(India) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లకు భారత జట్టు స్కోర్..20/2.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా జరుగుతున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు వర్షం(Rain) అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్ 8 పరుగుల వద్ద మళ్లీ వానం మొదలైంది.
IND vs PAK : పొట్టి వరల్డ్ కప్ టోర్నీని ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్ (Pakistan) కీలక మ్యాచ్లో టీమిండియాతో తలపడుతోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు ఇంకొన్ని నిమిషాలే ఉందనగా.. బాబర్ ఆజాం బృందంలో పాక్ దగ్గజ బౌలర�
మొదటిసారి ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశంతో పాటు ఆతిథ్య హక్కులను పొందిన అమెరికా. దానికి ఆనుకుని ఉన్న కెనడా. పై రెండు దేశాల మాదిరిగానే సరిహద్దులు పంచుకుంటున్న దాయాదులు భారత్, పాకిస్థాన్. తమదైన రోజ�
Mohammed Shami: గతేడాది వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్ వరుస విజయాల వెనుక ఐసీసీ హస్తం ఉన్నదని, ఐసీసీ వాళ్లకు ప్రత్యేక బంతులను కేటాయించిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Davis Cup: భద్రత కారణాల దృష్ట్యా భారత ఆటగాళ్లు, అధికారులు పాక్కు వెళ్లడానికి మొదట సందేహాలు వ్యక్తం చేసినా తర్వాత పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్ (పీటీఎఫ్) ఇచ్చిన హామీతో భారత జట్టు దాయాది దేశంలో పర్యటిస్తోంద
ICC Champions Trophy 2025: ఐసీసీ ప్రకటనతో మరోసారి దాయాది దేశాల క్రికెట్ బోర్డులు ఢీ అంటే ఢీ అననున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల ముగిసిన ఆసియా కప్లో ఆడేందుకే పాకిస్తాన్కు వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆ�
ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీస
Sourav Ganguly | ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ అంటే.. చాలా ఉత్కంఠ భరితంగా సాగేవని.. ప్రస్తుత పాక్ జట్టుకు టీమ్ఇండియాకు పోటీనిచ్చే సీన్ లేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప�