IND Vs ENG Test | ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఐదోరోజు రిషబ్ పంత్ బ్యాటింగ్కు వస్తాడని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్ను రివర్స
England vs India | ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలి పోప్ (100), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇ
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆలౌవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్ 42 పరు�
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. రెండోరోజు తొలి సెషన్లో నాలుగు వికెట్లు నష్టపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 454 పరుగులు �
హిమాలయ పర్వత సానువుల్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్నట్లు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న పర్వతాల మధ్య రెండు అత్యుత్తమ జట్లు తలపడబోతున్నాయి
రెండో రోజు ఆట అనంతరం కష్టాల్లో పడ్డట్లు కనిపించిన టీమ్ఇండియాను.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆదుకున్నాడు. టాపార్డర్ తడబడ్డ చోట ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. చకచక పరుగులు జోడించాడు. ఫలిత�
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత్ కష్టాలు (Team India) కొనసాగుతున్నాయి. ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే టీమ్ఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 219 పరుగుల ఓవర్నైట్ స్కోర్ను ఆదివారం ఆటను ప్రారంభించిన ధ్రు
సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్ల
అయినా.. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం.. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అదరగొడితే.. సర్ఫర
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా.. టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి రెండు రోజులు నువ్వా నేనా అన్నట్లు సాగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ 434 పరుగుల తేడాతో ఇం
ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న వైజాగ్ టెస్టు రసకందాయంలో పడింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉన్న టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది.
తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా.. రెండో పోరుపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని 253 పరుగులకే ఆలౌట్ చేసి మంచి ఆధిక్యం మ
బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్ చేయాలో.. అనూహ్య బౌన్స్ను తట్టుకొని స్థిరంగా ఎలా నిలబడాలో.. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్, 17 ఫోర్లు) అజేయ శతకంతో అక్షరాల చేసి చ