Sydney Test | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో టీమిండియా వెనుకపడింది. ఈ క్రమంలో ఈ టెస్టులో గెలిచి సిర�
IND Vs AUS Playing 11 | బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరుగనున్నది. ఇప్పటికే సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ టెస్టును సైతం గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపో�
Sydney Test | సిడ్నీ వేదికగా భారత్తో జరుగనున్న ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జుట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను పక్కనపెట్టినట్లు కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. అతనిస్థానంలో బ్యూ వెబ్స్టర్�
IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. వెన్ను సమస్యతో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలో సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉ�
IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో 1-2 తేడాతో టీమిండియా భారత వెనుకపడింది. జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగనున్నది. చివరి టెస్ట్లో కాంబినేషన్ టీమిండియాకు సవాల్గా మా�
Cheteshwar Pujara | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. వరుస ఓటముల నేపథ్యంలో టీమిండియాపై మాజీలతో పాటు అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
Nitish Reddy | టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డిని మాజీ కెప్టెన్ సునీల్ గవార్కర్ ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్ షైనింగ్ స్టార్గా పేర్కొన్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)కు ప్రేక్షకులు వెల్లువలా కదిలొచ్చారు. ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్కు 3,50,700 (ఐదో రోజ�
మెల్బోర్న్: ఓపెనర్ జైస్వాల్ ఔట్పై వివాదం నెలకొన్నది. కమిన్స్ బౌలింగ్లో కీపర్ క్యారీ క్యాచ్పై థర్డ్ అంపైర్ సైకత్ షర్ఫుదుల్లా నిర్ణయం దీనికి కారణమైంది.డ్రా కోసం ఆడుతున్న సమయంలో జైస్వాల్ క్య
Yashasvi Jaiwal | ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో స్పెషల్ జాబితాలో చేరాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స
WTC Points Table | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్లో భారత జట్టు 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు చేరాలన్న భారత జట్టు అవకాశా�
బాక్సింగ్ డే టెస్ట్లో భారత్లో (Team India) కష్టాల్లో పడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 33 రన్స్కే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆచితూటి ఆడుతున్న 17వ ఓవర్లో పాట్ కమిన్స్ షాకిచ్చాడు. 9 రన్స్తో �
బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ (Team India) కష్టాలో పడింది. 16 ఓవర్లలో 25 రన్స్ చేసిన టీమ్ఇండియా.. అదే స్కోర్ వద్ద రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన కెప్టెన్ రోహిత్
బాక్సింగ్ డే టెస్టులో చివరి రోజు ఆట కొనసాగుతున్నది. భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు (IND vs AUS) ఉంచింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్, జైస్వాల్ జోడీ ఆచి తూచి బ్యాటింగ్ చేస్తు�