పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని గుండమాల్, బాలభద్రయాపల్లి, హన్మన్పల్లి, మీర్జాపూర్, చెన్నారం, ముశ్రీఫా, నాచారం తదితర ప్రభుత�
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశవ్యాప్తంగా నూనెగింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని ఐసీఏఆర్ భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐకార్ - ఐఐవోఆర్) డైరెక్టర్ డాక్టర్ ఎం సుజాత అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆ సంస్థ 45వ వ్య
కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను తెప్పించేలేని కొంతమంది నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నోరుంది కదా అని పెద్దా చిన్నా తేడా లేకుండా వ�
Gas cylinder | దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్పై (Gas cylinder) భారీగా వడ్డించాయి.
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజువారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు జాతీయ ఫ
Fuel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 12,615 కేసులు నమోదు కాగా మరో 5 గురు చనిపోయారు. ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో 2,117, చిత్తూరు జిల్లాలో 2,338 కేసులు అత్యధికంగా నమ