కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను తెప్పించేలేని కొంతమంది నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నోరుంది కదా అని పెద్దా చిన్నా తేడా లేకుండా వ�
Gas cylinder | దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్పై (Gas cylinder) భారీగా వడ్డించాయి.
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజువారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు జాతీయ ఫ
Fuel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 12,615 కేసులు నమోదు కాగా మరో 5 గురు చనిపోయారు. ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో 2,117, చిత్తూరు జిల్లాలో 2,338 కేసులు అత్యధికంగా నమ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4కోట్ల 7లక్షల 36,279 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 2,05,97,544 ఉండగా, పురుషులు 2,01,34,664 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం రా�
న్యూఢిల్లీ, నవంబర్ 26: బంగారం మళ్లీ భగ్గుమన్నది. స్టాక్ మార్కెట్లు భారీ పతనం చెందడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడంతో వీటి ధరలు అధికమయ్యాయి. ఢిల్లీ బు�
ఏటేటా పెరుగుతున్న న్యాయ కళాశాలలు మిగతా అన్ని వృత్తి కాలేజీలు మూసివేత హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): న్యాయవాద కోర్సులు ఎల్లప్పుడూ హాట్కేకుల్లాగే కొనసాగుతున్నాయి. అన్ని వృత్తి విద్యాకోర్సులకు ఏ�