హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు చేస్తున్న డాక్టర్ల స్టైఫెండ్ను ప్రభుత్వం పెంచింది. ఒక్కో ఏడాది 43 నుంచి 50 శాతం పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికోలు కొన్�
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�
వినోద్ కుమార్ | జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన వెల్లడించారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మధ్యాహ్నాం 3 గం
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ ఈ ఏడాది మూడవసారి కార్ల ధరలను పెంచింది. ఎంపిక చేసిన మోడల్స్ ధరలను రెండు శాతం పెంచినట్టు మారుతి సుజుకి సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. మ�
ముంబై : బంగారం ధరలు గురువారం భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 48,439కి ఎగబాకాయి. కిలో వెండి రూ 320 భారమై రూ 69,732కి చేరింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమిచ్చే చర్యలు కొనసాగిస్తామని అ�
దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65శాతానికి పెంపు | దేశీయ విమానాల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 50శాతం నడుస్తుండగా.. అదనంగా మరో 15శాతం సర్వీసులను పెంచింది. మహమ్మారి సమయంలో విమానయాన