హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన ఘటన మండలంలోని బద్రిగూడెం గ్రా మంలో సోమవారం జరిగింది. పుల్కల్ ఎస్సై కుమార గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో బద్రిగూడెం గ్రా మానికి చెందిన శేరి అశోక్ను హత్య చే�
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ అల్లర్ల కేసు (2013)లో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీకి రెండేండ్ల జైలుశిక్ష పడింది. ఎమ్మెల్యేతో పాటు మరో 11 మందికి జైలు శిక్ష విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మంగళవారం త
Vyapam Scam:మధ్యప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు చెందిన వ్యాపమ్ స్కామ్లో 5 మంది నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. సీబీఐ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దోషులకు కోర్టు 10 వేల జరిమా�
కాన్పూర్, ఆగస్టు 8: ఓ కేసులో దోషిగా తేలిన అనంతరం కోర్టు నుంచి పారిపోయిన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మంత్రి రాకేశ్ సచన్ సోమవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. దీంతో 1991లో నమోదైన ఆయుధాల
దీంతో బస్సు డ్రైవర్, బస్సు ఓనర్ గ్యాందేంద్ర పాండే మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాక లోకల్ కోర్టు జడ్జ్
Crime news | భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్యాయత్నం చేసిన భర్తకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసులు బుధవారం తీర్పు ఇచ్చారు.
నల్లగొండ సిటీ, మే 4 : కన్న బిడ్డను కిరాతకంగా చంపిన వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు 6 నెలల కఠిన కారాగార శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేశ్బాబు మంగళవారం తీర్పునిచ�
ముంబై: నాలుగేండ్ల బాలికను లైంగికంగా వేధించిన 80 ఏండ్ల వృద్ధ దంపతులకు పోక్సో ప్రత్యేక కోర్టు పదేండ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గిర్గావ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జ