భారతీయ దిగుమతులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్కు మరో దేశం నుంచి కూడా పన్ను పోటు ఎదురైంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై 50 శాతం సుంకాలు విధించేందుకు మెక్సికో సెనేట�
రూపాయి మారకం విలువ పతనం.. దేశంలోకి దిగుమతయ్యే ప్రతిదాన్నీ ప్రభావితం చేస్తున్నది. భారతీయ దిగుమతుల్లో అధిక వాటా ముడి చమురుదే. ఆ తర్వాత బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయి. నిజానికి అంతర్జాతీయ మార్
దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో భారత వాణిజ�
అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ (Tariff War) కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై 10 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ ఉత్�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీచేశారు. టారిఫ్ వార్ (Tarrif War) షురూ చేశారు. ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. కెనడా, మెక�
ఆధునిక కాలంలో ఎవరూ ఊహించని రీతిలో హెజ్బొల్లాపై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వినూత్నమైన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో ఆ సంస్థకు భారీ
Jewellery | కొన్ని తరహా బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీఎఫ్టీ ఓ నోటిఫికేషన్ లో తెలిపింది.
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో దూసుకుపోయిన కేంద్ర సర్కార్కు దిగమతుల గణాంకాలు షాకిస్తున్నాయి.
భారత్ వాణిజ్యలోటు అక్టోబర్ నెలలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరుకుంది. 2023 సెప్టెంబర్లో 19.37 బిలియన్ డాలర్లున్న ఈ లోటు అక్టోబర్లో ఏకంగా 31.46 బిలియన్ డాలర్లకు పెరిగింది.
దేశంలోకి వంటనూనెల దిగుమతులు పెరిగాయి. ఈ అక్టోబర్తో ముగిసిన ఏడాది (2022-23) కాలంలో వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 16 శాతం వృద్ధి చెందినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవార
దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం.
ఎలక్ట్రిక్ డిటోనేటర్ల తయారీ, దిగుమతి, వాటిని కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజా రక్షణ, భద్రతా పరమైన అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీస