Cooking Oil | కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్ష�
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం వల్లనే 2022లో పసిడికి డిమాండ్ స్వల్పంగా 3 శాతం వరకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. 2022లో 774 టన్నుల డ�
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం క�
దేశంలో ప్రజలు టీ ఎక్కువ తాగేస్తున్నారని, ఇక నుంచి ప్రతిరోజూ 1-2 కప్పులు తక్కువ టీ తాగాలని ప్రభుత్వం సూచించింది. ఇది జరిగింది ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్లోనే. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థి�
బ్రస్సెల్స్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాను కట్టడి చేసేందుకు ఈయూ దేశాలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసే అంశంలో ఈయూ దేశాలు కొత్త నిర్ణయ�
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో మత్స్య ప్రియులు ఇష్టంగా ఆరగించే హిల్సా చేప ఈ ఏడాది బెంగాలీల కిచెన్లకు చేరనుంది. ఈ చేపను పెద్ద సంఖ్యలో భారత్కు ఎగుమతి చేస్తామని పొరుగు దేశం బంగ్లాదేశ్ ప్రకటించి�
Afghanistan : భారత్తో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసిన ఆఫ్ఘన్! | తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించి దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారత్తో అన్ని దిగుమతులు, ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం తాలిబన్లు పాకిస్త�
బంగారం దిగుమతి పైపైకి|
కరోనా ప్రభావం ఉన్నా దేశంలోకి గతేడాది బంగారం దిగుమతులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో పసిడి దిగుమతులు 22.58 శాతం ....
న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో