Joe Biden | చైనా విద్యుత్ కార్ల దిగుమతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెక్ పెట్టారు. చైనా నుంచి దిగుమతయ్యే విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం 25 నుంచి 100 శాతానికి పెరుగుతుంది.
Budget 2024 | మధ్యంతర బడ్జెట్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానిక�
Gold Import Duty | ఇక ముందు బంగారం, వెండి మరింత పిరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Gold-Sliver | బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండి తదితర విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
Tesla | భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది. రూ.16,600 కోట్ల పెట్టుబడితో దేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి టెస్లా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రెండేండ్ల పా�
Tesla - Import Duty | టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని దేశీయ ఆటోమొబైల్ సంస్థలతోపాటు జపాన్, దక్షిణ కొరియా సంస్థలు భావిస్తున్నాయి.
Wheat prices | దేశంలో గోధుమల ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.
iPhone 15 | భారత్ లో ఐ-ఫోన్లు తయారవుతున్నా.. అమెరికాతో పోలిస్తే మనదేశంలో వాటి ధరలు ఎక్కువ. ఐఫోన్-15 ఫోన్ విడి భాగాలు అసెంబ్లింగ్ చేస్తుండగా, ఐ-ఫోన్15 ప్రో సిరీస్ ఫోన్లు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని యాపిల్ రైతులు ఇ
New EV Policy | విదేశాల నుంచి దిగుమతయ్యే కార్లపై సుంకం భారీగా తగ్గిస్తూ కేంద్రం న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. అదే జరిగితే టెస్లాతోపాటు పలు విదేశీ కార్ల కంపెనీలకు దేశీయ మార్కెట్లో
Gold Smuggling | గత రెండేండ్లలో బంగారం స్మగ్లింగ్ పెరిగింది. 2020తో పోలిస్తే 2022లో బంగారం స్మగ్లింగ్ 62.5 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.